Friday, May 23, 2014

మంచి నీరు మంచి ఔషదం !!

1.ప్రతీ మనిషి రోజుకు సగటున 8-10 గ్లాసుల
మంచినీరు త్రాగాలి.
ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా కనీసం రోజుకు 2- 3
లీటర్లు నీటిని త్రాగించాలి
2.లావుగా ఉన్నామని బాధపడేవారు ఎక్కు వగా నీటిని తీసుకోవడం వల్ల నీరు క్రొవ్వును కరిగి స్తుంది.

3.మన కిడ్నీలు వాటి పని అవి సక్రమంగా పని చేయా న్నా
నీరు ఎక్కువగా త్రాగడం అవసరం. కిడ్నీలు వాటి
శక్త్యానుసారంగా పనిచేయకపోయినట్ల ైతే మన శరీరంలో వ్యర్థ
పదార్థాల నిల్వలు పెరిగి అవి క్రమంగా లివర్పై పేరుకుపోతాయి. దాంతో
మన శరీరంలో క్రొవ్వు పేరుకుపోవడం,లావ వడం జరుగాతాయి.


4.కొంతమంది కాళ్లు, చేతులకు, పాదాలకు నీరు వచ్చి
ఉబ్బడం జరుగుతుంది. ఈ సమస్య కూడా ముఖ్యంగా నీటిని
తక్కువ త్రాగడం వల్ల, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల
జరుగుతుంది.దీన్ ని అదిగమించడానికి కూడా ఎక్కువ మొత్తంలో
నీరు త్రాగడం ఒక మార్గం.

5.శరీరానికి అవసరం లేని ఉప్పును కరిగించి దాన్ని కిడ్నీల ద్వాదా
నీరు రూపంలో బయటికి పంపాలన్నా ఎక్కువ నీరు త్రాగడమే
ఉత్తమం, అవసరం కూడా.

6.భోజనానికి కూర్చునేముందు కనీసం అరలీటరు నీటిని
తాగడం వల్ల శరీరంలోని కేలరీలు తగ్గుతాయి. తద్వారా
మీరు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

7.ఎక్కువ మోతాదులో నీటిని తాగడం వల్ల చక్కగా
ఆటలను ఆడగలరు. ఆటల వల్ల శరీరం అలసిపోవడం అనేది కూడా
తక్కువగా ఉంటుందట. కాబట్టి చక్కగా నీరు తాగండి, ఆరోగ్యంగా
బరువును తగ్గించుకోండి.

No comments:

Post a Comment