Tuesday, June 18, 2013

మీ కళ్ళు తాజాగా వుండాలంటే ఏం చేయాలి?

ఆపిల్ పండు ముక్కలను మరిగించి వడకట్టి చల్లారిన తర్వాత తేనెకలిపి ఆ నీటిని కంటిని శుభ్రపరిచేందుకు వాడుకుంటే కళ్ళు తాజాగా ఉంటాయి. ఆపిల్ రసము తీసుకుంటే మలబద్ధకం తగ్గిపోతుంది.

అలాగే హృదయ రుగ్మతలకు అక్రోట్ అంజూ పండ్లు తీసుకుంటే హృదయశూల తగ్గుతుంది. కమలాపండు రసం తాగితే దంతాలలో ఏర్పడే రంధ్రాలను తొలగిస్తుంది. లేత మామిడి చిగురు పంటి నొప్పులు, దగ్గులను తగ్గిస్తుంది.

మ్యాంగ్ షెల్‌లను రోజుకు రెండుసార్లు తాగితే బరువు పెరుగుతారు. ఇక నారింజ పెచ్చులు నాలుగు గ్రాములను రెండు కప్పుల నీటితో కాచి ఆ కషాయాన్ని సేవిస్తే గర్భస్రావం జరగకుండా నివారిస్తుంది.

No comments:

Post a Comment