Wednesday, June 19, 2013

బలహీనంగా ఉన్న వాళ్ళు పుష్టిగా మారాలంటే..!

* వేరుశనగపప్పులను పచ్చివి కాని వేయించిన వాటిని కాని రోజూ తింటే శరీరం శక్తివంతమవుతుంది.

* మిరియాల పొడిలో నువ్వుల నూనె కలిపి పక్షవాతానికి గురైన ప్రదేశంలో క్రమం తప్పకుండా రోజూ మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.

* ఒక గ్లాసు పాలలో ఒక టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా అల్లం రసం కలిపి క్రమం తప్పకుండా రోజూ తాగితే బలహీనంగా ఉండే వాళ్లు పుష్టిగా మారతారు.

* ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ త్రిఫలచూర్ణం (షాపులలో దొరకుతుంది) కలిపి రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే పలుచని వస్త్రంలో వడపోసి ఆ నీటితో క్రమం తప్పకుండా రోజూ కళ్లను కడుక్కుంటే కళ్లు కాంతివంతమవుతాయి. కళ్లకు సంబంధించిన రుగ్మతలు తొలగిపోతాయి.

No comments:

Post a Comment