కావలసిన పదార్థాలు
- కందిపప్పు. 1 కప్పు
- ఎండుమిర్చి. 5
- వెల్లుల్లి రెబ్బలు. 4
- చింతపండు గుజ్జు. కొద్దిగా
- జీలకర్ర. 1 టీస్పూ//.
- కొబ్బరిపొడి. 2 టీస్పూ//.
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
సన్నటి సెగపై బాణెలిని ఉంచి. నూనె లేకుండా కందిపప్పు, ఎండుమిర్చిని వేయించి పక్కన పెట్టుకోవాలి.
పప్పు బాగా చల్లారాక తగినంత ఉప్పు, వెల్లుల్లి
రెబ్బలు, చింతపండు గుజ్జు, జీలకర్ర, కొబ్బరి పొడి, తగినంత నీరు పోసి
మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
ఇష్టాన్ని బట్టి పచ్చడి మరీ మెత్తగా లేదా కాస్త బరకగా ఉండేలా రుబ్బుకోవాలి. అంతే కమ్మగా అలరించే కంది పచ్చడి రెడీ.
No comments:
Post a Comment