కావలసిన పదార్థాలు
- పండుమిరపకాయలు. 100 గ్రా.
- నీరు. 1 గ్లాసు
- నూనె. 50 గ్రా.
- చింతపండు. 25 గ్రా.
- ఉల్లిపాయ. 1
- వెల్లుల్లి రేకలు. 6
- ధనియాలు. 1 టీస్పూ//.
- ఆవాలు. 1 టీస్పూ//.
- జీలకర్ర. 1 టీస్పూ//.
- మెంతులు. 1/4 టీస్పూ//.
- కరివేపాకు. 2 రెబ్బలు
- ఉప్పు. తగినంత
తయారీ విధానం
ముందుగా బాణెలిలో నూనె పోసి వేడి చేయాలి. అందులో మెంతులు, కరివేపాకు, పండుమిర్చి వేసి వాటి రంగు మారకుండా వేయించి దించాలి.
అందులోనే చింతపండు, ధనియాలు, జీలకర్ర వేసి 1/2గంటసేపు నాననివ్వాలి.
వీటికి వెల్లుల్లి, ఉల్లిపాయముక్కలు, ఉప్పు కూడా చేర్చి రుబ్బితే. నోరూరించే పండుమిరప పచ్చడి రెఢీ.
No comments:
Post a Comment